జయతి శివగిరి పై పార్వతీ పరమేశ్వరులు కళ్యాణo మహోత్సవం

69చూసినవారు
మెంటాడ మండలం జయతి గ్రామములో శివగిరి పై పార్వతి పరమేశ్వరుల కళ్యాణి మహోత్సవం మంగళవారం భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి సంవత్సరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణo, సాయంత్రం నాలుగు గంటలుకు కళ్యాణం జరుపబడును, ఉదయం నుండిఅమ్మవారికి కుంకుమ పూజలు, భజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం జరుగును. క్రీస్తు శేషులు ముచ్చర్ల రామచంద్ర నాయుడు, కుమారులు ముచ్చర్ల గౌరీ శంకర్రావు, రాఘవ నాయుడు, సత్యం నాయుడు ఆధ్వర్యంలోకళ్యాణo జరుగుతున్నది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్