చంద్రబాబుపై జాలి వేస్తోంది: VSR

28032చూసినవారు
చంద్రబాబుపై జాలి వేస్తోంది: VSR
చంద్రబాబుపై మంత్రి విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ‘2019 ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొన్నారు. అప్పుడు టీడీపీ 23 స్థానాలే గెలిచింది. ఈసారి మా వాళ్లు నలుగురిని (కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నారు. జూన్ 4న కౌంటింగ్ రోజు అదే జరగబోతుంది. ఈ సారి ఫలితాల్లోనూ నాలుగు స్థానాల్లోకే పరిమితం కానుంది. ఇది తెలిసి చంద్ర‌బాబుపై జాలి వేస్తోంది.’ అని విజయసాయిరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్