విశాఖ డ్రగ్స్ కేసు.. కాల్‌ డేటా సేకరణ

67చూసినవారు
విశాఖ డ్రగ్స్ కేసు.. కాల్‌ డేటా సేకరణ
విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే డ్రగ్స్ శాంపిళ్లను సేకరించి పరీక్షలకు పంపిన విషయం తెలిసిందే. లేబొరేటరీ నివేదిక కోసం సీబీఐ అధికారులు ఎదురు చూస్తున్నారు. వాటి ఆధారంగానే అరెస్టులకు అవకాశం ఉంది. ఈ మేరకు బ్రెజిల్‌కు చెందిన కంపెనీది, సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ సంస్థ కాల్ డేటా, చాట్ లిస్ట్ సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్