రష్యాలోని క్రోకస్సిటీ మాల్లో ఉగ్రవాదులు శుక్రవారం దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 138 మంది చనిపోయినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. ఇక దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదులను రష్యా అధికారులు పట్టుకున్నారు. కీలక సమాచారం రాబట్టేందుకు ఉగ్రవాదులను రష్యా అధికారులు చిత్రహింసలు పెడుతున్నారు. ఉగ్రవాదుల ప్రైవేట్ పార్ట్స్కు కరెంట్ షాక్ పెట్టారు. దీనిపై విమర్శలొస్తున్నాయి.