భీమిలి నియోజకవర్గం గ్రేటర్ 5వవార్డులో మారికవలస విలేజ్, బోరవానిపాలెం, అంబేద్కర్ కాలనీ, పరదేశి పాలెం, ఈడబ్ల్యూఎస్ కాలనీ పరిసర ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శుక్రవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. మండుటెండలో ముత్తంశెట్టి హోరుగా ప్రచారం గావించారు.