విశాఖలో సీఎం జగన్‌

1505చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మంగళవారం విశాఖలో ముఖ్యమంత్రి జగన్‌ ఫైన‌ల్ క్రికెట్ మ్యాచ్‌ను ఆస‌క్తిగా తిల‌కించారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్