మున్నల్లా ముచ్చటగా రైవాడ సాగునీటి కాలువ పనులు

2685చూసినవారు
మున్నల్లా ముచ్చటగా  రైవాడ సాగునీటి కాలువ పనులు
బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాలు మేరకు గురువారం బిజెపి అనకాపల్లి పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శులు ద్వారపూడి పరమేశ్వర రావు, నాగేశ్వర రావు, రైవాడ జలాశయం నుండి దేవరాపల్లి, తారువుకు సాగునీరు అందించే కాలువ పనులు డొల్ల తనం పరిశీలించటం జరిగింది. గతంలో టిడిపి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానం మేరకు జలాశయం నీటిని పూర్తిగా సాగునీటికి మాత్రమే వినియోగించాలని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, జలాశయానికి కేటాయించిన నిధులను వినియోగించాలని సూచించారు. ఇందులో నియోజకవర్గ ఇంచార్జ్ బి ఏ కుమార్, మండల అధ్యక్షులు, అనకాపల్లి మహిళ మోర్చా అధ్యక్షురాలు వెంకటలక్ష్మి, పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్