కొండలు భూములు అక్రమాలపై విచారణ చేపట్టాలి: మాజీ సర్పంచ్

73చూసినవారు
కొండలు భూములు అక్రమాలపై విచారణ చేపట్టాలి: మాజీ సర్పంచ్
అనకాపల్లి జిల్లా బుచ్చియపేట మండలం లోపూడి రెవెన్యూ పరిధిలో ఉన్న కొండలు, ప్రభుత్వ, భూములు అధికారులు విచారణ చేపట్టాలని.
మాజీ సర్పంచ్ తమరాన దాసు శనివారం డిమాండ్ చేశారు. సర్వే నెం. 227లో కొండలను తొలగించిన ఆక్రమణదారులు కబ్జా చేసిన భూములను పరిశీలించారు. లోపూడి పంచాయతీకి చెందిన కొంతమంది వైసీపీ, బడ నేతలు, నాయకులు గత ప్రభుత్వంలో పెద్దలు అందరూ అండదండలతో ఆక్రమణకు పాల్పడ్డారని ఆరోపించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్