విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణి

592చూసినవారు
విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణి
బుచ్చియపేట మండలం వడ్డాది మేజర్ పంచాయతీ కేజీబివి స్కూల్ లో గౌరవ శాసన సభ్యులు కరణం ధర్మ శ్రీ ఆదేశాలతో విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణి చేసిన జిల్లా జెడ్పీటీసీలు ఫోరం అధ్యక్షులు దొండా రాంబాబు విద్యార్థులు ఆన్లైన్ క్లాస్ లకు ఈ ట్యాబ్ లను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్