రానున్న ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే

83చూసినవారు
రానున్న ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని అరకు నియోజకవర్గ ఇంచార్జ్ సివేరి. దొన్నుదొర అన్నారు. బుధవారం ఆయన హుకుంపేట మండలంలోని సంతారి పంచాయతీ పరిధి రాపా పి. బొడ్డపుట్ మచ్చాపురం ఓల్డా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. టిడిపి జనసేన ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్