అందుబాటులో వరి విత్తనాలు

62చూసినవారు
అందుబాటులో వరి విత్తనాలు
గొలుగొండ మండలంలో ఆరు రైతు భరోసా కేంద్రాల్లో వరి విత్తనాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని మండల వ్యవసాయ అధికారిణి సుధారాణి గురువారం తెలిపారు. చోద్యం, కొత్త మల్లంపేట, జోగంపేట, గుండుపాల, ఏఎల్ పురం రైతు భరోసా కేంద్రాల్లో శ్రీకాకుళం సన్నాలు, 1064, సాంబమసూరి, సోనా మసూరి, తెలంగాణ సన్నాలు వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విత్తనాలు కావలసిన రైతులు ఆధారం, పాస్ బుక్ జిరాక్స్ కాపీలు సమర్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్