నేటితో ముగిసిన నియోజకవర్గ స్ధాయి క్రీడా పోటీలు

52చూసినవారు
నేటితో ముగిసిన నియోజకవర్గ స్ధాయి క్రీడా పోటీలు
అరకులోయ క్రీడా పాఠశాలలో నిన్నటి నుండి జరుగుతున్ననియోజకవర్గ స్ధాయి క్రీడలు బుధవారంతో ముగిశాయి. పోటీలను క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ మూర్తి, వివిధ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు ప్రారంభించారు. అండర్-14, 17 విభాగాలలో జరిగే వాలీబాల్, కోకో, షటిల్, బ్యాట్మింటన్, చెస్, యోగా, కబడ్డీ సెలక్షన్సలో 612 మంది క్రీడాకారిణిలు, 500 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్