మద్యం ప్రియుల కలహం

1875చూసినవారు
మే 13 వ తారీకున జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడించే కార్యక్రమంలో భాగంగా, జూన్ 4న ఓట్లు లెక్కింపు కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో జూన్ 3 నుంచి 5వ తారీఖు వరకు మూడు రోజుల ప్రభుత్వ మద్యం దుకాణాలు మూసి వెయ్యాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచే భీమిలి లో ఉన్న మద్యం ప్రియులు మూడు రోజులకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేసినట్టు దుకాణదారులు తెలుపుతున్నారు.

సంబంధిత పోస్ట్