శ్రీషిరిడి సాయిబాబా ఆలయంలో చోరీ

53చూసినవారు
శ్రీషిరిడి సాయిబాబా ఆలయంలో చోరీ
చోడవరంలోని ప్రేమ సమాజం పక్కన ఉన్న శ్రీషిరిడి సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. సుమారు లక్ష విలువైన వెండి సామాన్లు చోరీకి గురయ్యాయి. బాబా గారికి ఉన్న వెండి కిరీటం, వెండి సింహాసనంనకు ఒకవైపు ఉన్న సింహం అపహరించారు. ఈ విషయాన్ని గుర్తించిన కమిటీ వారు దీనిపై పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయాగా విచారణ ప్రారంభించారు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్