Mar 02, 2025, 06:03 IST/మేడ్చల్
మేడ్చల్
మేడ్చల్: క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వజ్రెష్ యాదవ్
Mar 02, 2025, 06:03 IST
మేడ్చల్ నియోజకవర్గం లోని పోచారం మున్సిపాలిటీ కాచవాను సింగారం ఆల్ప క్రికెట్ గ్రౌండ్ లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు శ్రీలత భద్ర నాయక్ ఆహ్వానం మేరకు క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ శివ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.