గాజువాక: ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి

69చూసినవారు
గాజువాక: ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన వారు కూర్మన్నపాలెం వద్ద మాట్లాడుతూ. ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలన్నారు. ఆదివారం దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉక్కు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్