పాడేరు ఘాట్ రోడ్డు లో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి

5795చూసినవారు
పాడేరు ఘాట్ రోడ్డు లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక వ్యాన్ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం 4 మృతదేహాలని గుర్తించగా మరి కొంత మంది తీవ్ర గాయాలు పాలై మృత్యువుతో పోరాడుతున్నారు. క్షతగాత్రులను హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్