మత్స్య గడ్డ పై నిర్మించిన గచ్చును తొలగించాలి

74చూసినవారు
మత్స్య గడ్డ పై  నిర్మించిన గచ్చును తొలగించాలి
పెదబయలు మండలం పెదకోడా పల్లి పంచాయతీకి చెందిన పర్దానపుట్టు గ్రామ సమీపంలో మచ్చ గడ్డపై జిఓ బిఎస్ఎన్ఎల్ టవర్ల కోసం కట్టు పైన వంతెన ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క వంతెన వల్ల కుంతుర్ల, చుట్టు ప్రక్కన గ్రామాలలో నివసిస్తున్న ఆదివాసి గిరిజనులు వర్షాలు పడినట్లయితే వంతెన దాటి సంతకు రావాలంటే వాహనాలు రాకపోకకే అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. వెంటనే కట్టుపై కట్టిన వంతెనను తొలగించాలని హెచ్చరించారు

సంబంధిత పోస్ట్