అప్పన్న సన్నిధిలో కొత్త కలెక్టర్

78చూసినవారు
అప్పన్న సన్నిధిలో కొత్త కలెక్టర్
విశాఖ జిల్లా కొత్త కలెక్టర్ ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్ దంపతులు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని బుధ‌వారం దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసమూర్తి ఘ‌న‌ స్వాగతం పలికారు. ముందుగా స్వామి వారి కప్పస్తంభం ఆలింగనం చేసుకొన్నాక బేడా మండపం ప్రదక్షణ అనంతరం స్వామివారి అంతరాలయం దర్శనం చేసుకొన్నారు. అనంతరం వేద పండితులచే వేద‌ఆశీర్వచనము చేసి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు.

సంబంధిత పోస్ట్