అప్పన్నను దర్శించుకున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్

78చూసినవారు
అప్పన్నను దర్శించుకున్న సీబీఐ జాయింట్ డైరెక్టర్
సింహాచలం అప్పన్నను హైదరాబాద్ సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు సోమవారం దర్శించుకున్నారు. ఆలయంలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అప్పన్న బాబుకు విశేష పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ఆశీర్వదించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్