ఆర్వో ప్లాంట్ ప్రారంభం

70చూసినవారు
ఆర్వో ప్లాంట్ ప్రారంభం
పెందుర్తి సమీపంలోని పరవాడ మండలం తాడి గ్రామంలో మంగళవారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించి ఉచిత మంచినీరు సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు. జోనల్ 6 కమిషనర్ అయ్యప్ప నాయుడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ పివి. ముకుందరావు మంచినీటిని పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్