వందేభారత్‌ రైళ్లు ప్రారంభం

1044చూసినవారు
భువనేశ్వర్‌-విశాఖ, సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈమేరకు
విశాఖ వాల్తేరు రైల్వే డీఆర్‌ఎం సౌరభ్‌ ప్రసాద్‌ మాట్లడుతూ వాల్తేరు డివిజన్‌లో మొదటిసారి జనవరి 2023లో విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభమైందని ఇప్పుడు ప్రవేశపెడుతున్న మరో రెండు వందేభారత్‌లకు కూడా ఆదరణ లభిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్