![జీవీఎంసీ కమిషనర్తో కార్పొరేటర్లు భేటీ జీవీఎంసీ కమిషనర్తో కార్పొరేటర్లు భేటీ](https://media.getlokalapp.com/cache/69/52/6952973ec162e5337cd9d071bfd7fd8e.webp)
జీవీఎంసీ కమిషనర్తో కార్పొరేటర్లు భేటీ
విశాఖ జీవీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సంపత్ కుమార్ ను విశాఖ పారిశ్రామిక ప్రాంత కార్పొరేటర్లు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 40వ వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ, 58వ వార్డు కార్పొరేటర్ గులిగిందల లావణ్య, 60వ వార్డు కార్పొరేటర్ పి వి సురేష్, 62వ వార్డు కార్పొరేటర్ బల్ల లక్ష్మణరావు పాల్గొన్నారు.