ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీలో ఓటర్లు తమ తీర్పును ఓటింగ్కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్గా ఓటర్లను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కృష్ణయ్య తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. SHARE IT