టీడీపీకి అనుకూలంగా ఓట్లు: రిటైర్డ్ ఉద్యోగి

1080చూసినవారు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. మే 13న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే ఏపీలో ఓట‌ర్లు త‌మ తీర్పును ఓటింగ్‌కు ముందే చెప్తున్నారు. ఏపీ రసవత్తర పోరులో నెగ్గేదెవరనే దానిపై Lokal యాప్ ఎక్స్ క్లూజివ్‌గా ఓట‌ర్ల‌ను అడిగి తెలుసుకుంటోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా మైలవరంకు చెందిన రిటైర్డ్ ఉద్యోగి కృష్ణయ్య తన అభిప్రాయాన్ని తెలియజేశారు. పై వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. SHARE IT