పేదలందరికీ ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇస్తాం: చంద్రబాబు

78చూసినవారు
పేదలందరికీ ఉచితంగా ఇళ్ళ స్థలాలు ఇస్తాం: చంద్రబాబు
కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడాడుతూ 'పేదలందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాం. ఏదో ఇళ్లు కట్టానని జగన్ చెబుతున్నాడు.. ఇళ్లు కట్టాడా, గూళ్లు కట్టాడా? ఆ ఇళ్లలో పడుకోవడానికైనా సరిపోతుందా? నేను బ్రహ్మాండమైన టిడ్కో ఇళ్ళు కట్టాను. ఇప్పుడు హామీ ఇస్తున్నా.. పేదలందరికీ 2 సెంట్లు లేదా 3 సెంట్లు స్థలం ఉచితంగా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇళ్ళు కట్టిస్తాం.' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్