భీమవరంలో సైకిల్ తొక్కిన అధికారులు

85చూసినవారు
భీమవరంలో సైకిల్ తొక్కిన అధికారులు
భీమవరం పట్టణంలోని విష్ణు కళాశాల వద్ద స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మిన్, ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు, రఘురామ కృష్ణంరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు కళాశాల దగ్గర నుంచి బీవీ రాజు విగ్రహాం వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

సంబంధిత పోస్ట్