నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

54చూసినవారు
ఇరగవరం మండలంలో అర్జనుదుపాలెం, ఇరగవరం, కంతేరు, కాకిలేరు, పేకేరు గ్రామాల్లో వర్షం కారణంగా ముంపుకు గురైన వరి పొలాలను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం పరిశీలించి మాట్లాడారు.
ఈ సందర్భముగా మాట్లాడుతూ గత నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలు కారణంగా వరి పొలాలు దెబ్బతిన్నారన్నారు. గత వైఎస్ ఆర్ ప్రభుత్వంలో కాలువలు పూడికలు గాని తూటు తీయలేదని దాని కారణంగా కాలువలు లాగక పొలాలు ముంపుకు గురవుతున్నాయన్నారు

సంబంధిత పోస్ట్