పోలవరం నిధులు దారి మళ్లించారు

68చూసినవారు
పోలవరం ప్రాజెక్ట్‌పై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ సందర్భంగా శనివారం పాలకొల్లులో మాట్లాడుతూ. గత వైసీపీ ప్రభుత్వానికి పోలవరంపై చిత్తశుద్ధే లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులే తప్పా ఏమాత్రం దానిపై దృష్టిపెట్టలేదన్నారు. కేంద్ర నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించారని, అవి ఎక్కడికెళ్లాయో చెప్పాల్సిన అవసరం వైసీపీ పెద్దలపై ఉందన్నారు.

సంబంధిత పోస్ట్