తాడేపల్లిగూడెంలో ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ టీం సందడి

85చూసినవారు
తాడేపల్లిగూడెం పట్టణంలోని స్థానిక లక్ష్మీనారాయణ థియేటర్ వద్ద బుధవారం ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా టీం సందడి చేసింది. నిర్మాత కొణిదెల నిహారిక, దర్శకుడు యదు వంశీ, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సినిమా అందరికీ నచ్చిందా అని అడిగారు. అలాగే వారితో సెల్ఫీలు దిగేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు.