జంతువులను ఆదరించాలి

81చూసినవారు
జంతువులను ఆదరించాలి
పశ్చిమగోదావరి జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కే మురళీకృష్ణ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గురువారం భీమవరంలోని బ్రౌనింగ్ జూనియర్ కళాశాలలో జంతువుల పరిరక్షణ అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ జంతు ప్రేమికులు మూగజీవాలను కుటుంబంలోని సభ్యులు మాదిరిగా ప్రేమగా చూసుకుంటారని తెలిపారు. బ్రౌనింగ్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఈ ఎలిషా, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.