రైతులకు తక్షణమే సాయం అందించాలి

55చూసినవారు
రైతులకు తక్షణమే సాయం అందించాలి
వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపడుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సాగు సాయంగా తక్షణమే రూ. 20 వేల నగదు అందించాలని ప. గో. జిల్లా సీపీఐ కార్యదర్శి భీమారావు కోరారు. రైతు సంఘం ఇచ్చిన రాష్ట్రవాప్త పిలుపులో భాగంగా రైతు సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం భీమవరం తహశీల్దార్ శివకుమార్ కు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ, రైతు సంఘం నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్