నూతన చట్టాలపై ఖైదీలకు అవగాహన

62చూసినవారు
నూతన చట్టాలపై ఖైదీలకు అవగాహన
ఏలూరు జిల్లా కారాగారం సూపరింటెండెంట్ స్వామి ఆధ్వర్యంలో నూతన చట్టాలపై ఖైదీలకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ న్యాయవాది కృష్ణారావు మాట్లాడుతూ. భారతీయ న్యాయ నాగరిక, సురక్ష సంహిత సాక్ష్య ఆధీనంలో చట్టాలపై, ఖైదీలకు కలిగే ప్రయోజనాలు, సంస్కరణలు, సమస్యలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, డిప్యూటీ జైలర్స్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్