![ఉచిత ఇసుక అందించి కార్మికుల ఉపాధి కాపాడాలి ఉచిత ఇసుక అందించి కార్మికుల ఉపాధి కాపాడాలి](https://media.getlokalapp.com/cache/d7/16/d716df7edb2cadc5f4f0b1c77ce09f1c.webp)
ఉచిత ఇసుక అందించి కార్మికుల ఉపాధి కాపాడాలి
ఉచిత ఇసుక అందించడంలో ప్రభుత్వం విఫలమైందని భవన నిర్మాణ కార్మికసంఘం జిల్లా కార్యదర్శి నారపల్లి రమణారావు విమర్శించారు. శుక్రవారం సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం ఏలూరు సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. రమణారావు మాట్లాడుతూ జిల్లాలో ఉచిత ఇసుక ఎవరికి అందడంలేదని, కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక అందించి కార్మికుల ఉపాధి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.