
ఏలూరు: తాత్కాలికంగా రద్దైన "మీ కోసం" కార్యక్రమం
తూర్పు, పశ్చిమ గోదావరి పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో, ఫిబ్రవరి 24, 2025న జరగాల్సిన పీజీఆర్ఏస్ (మీ కోసం) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రకటించారు.