ఇసుక పంపిణీ పాదదర్శకంగా జరుగుతుంది: కలెక్టర్

61చూసినవారు
ఇసుక పంపిణీ పాదదర్శకంగా జరుగుతుంది: కలెక్టర్
ఇసుక రవాణాలో అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టామని కలెక్టర్ వెట్రి సెల్వీ అన్నారు. ఇసుక పంపిణీ పాదదర్శకంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి వ్యక్తికి ఇసుక సరఫరా చేస్తున్నామన్నారు. ఈ మేరకు అమరావతి నుంచి సీఎం చంద్రబాబు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కలెక్టర్ వెట్రి సెల్వి గురువారం ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సీఎం ఇసుక పంపిణీపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్