భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి

51చూసినవారు
ఏలూరు జిల్లాలోని రైతాంగ సమస్యలు పరిష్కరించి అన్నదాతలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు కమిటీ తరపున జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ లావణ్య వేణికి సోమవారం జిల్లా కలెక్టరేట్ లో గోదావరి సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నర్సింహా తదితరులు వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్