జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే

1570చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిని కూటమి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరిండెంట్ బేబీ కమల, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన రోగులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్