వీర జవాన్లకు నివాళులు

55చూసినవారు
వీర జవాన్లకు నివాళులు
కార్గిల్ యుద్ధం పూర్తై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా బీజేపీ యువ మోర్ఛా ఆధ్వర్యంలో వీర జవాన్ లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గురువారం ఏలూరులోని జ్యూట్ మిల్లు సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో అంబికా కృష్ణ, బిజెపి నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్