నాలాంటి వాడి జోలికి 40 ఏళ్లలో ఎవ్వరు రాలే

573చూసినవారు
నాలాంటి వాడి జోలికి 40 ఏళ్లలో ఎవ్వరు రాలేదని కానీ వచ్చాడు ఒక బచ్చా చూపిస్తా వదిలిపెట్టను అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఇది పులివెందుల కాదు నర్సాపూర్ అని. నర్సాపూర్ ఎక్స్ప్రెస్ స్పీడ్ పెంచాలని యువతకు సూచించారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బిజెపి కూటమితో ఆ స్పీడ్ మరింత పెరిగిందని అన్నారు

సంబంధిత పోస్ట్