ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో దారుణం జరిగింది. షా
హిబ్ ఖిబ్ ఖాన్ అనే వ్యక్తికి చెందిన టీ-షర్టుల తయారీ కంపెనీలో సచిన్ కుమార్ (22) అనే యువ
కుడు కొ కొన్నాళ్లు పని చేశాడు. షాహిబ్ భార్య షబీనాతో సచిన్ ఎఫైర్ పెట్ట
ుకున్నాడు. గతంలో తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడం, తన భార్యతో ఎఫైర్ పెట్టుకోవడంతో సచిన్పై షాహిబ్ పగ పెంచుకున్నాడు. గత ఆదివారం అతడిని హత్య చేశాడు. నిందితుడిన
ి పోలీ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.