గౌడ్, శెట్టిబలిజ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేస్తాం: మంత్రి

1551చూసినవారు
పాలకొల్లులో బుధవారం మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎల్‌ఆర్ పేటలో నిర్మిస్తున్న గౌడ, శెట్టిబలిజ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా మాట్లాడుతూ. అసంపూర్తిగా నిలిచిన గౌడ్, శెట్టిబలిజ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. గతంలో గౌడ సమైఖ్య భవన నిర్మాణానికి రూ. 1. 50 కోట్లు మంజూరు చేసి నిర్మాణం ప్రారంభించామని చెప్పారు.

సంబంధిత పోస్ట్