పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు ఆరా

74చూసినవారు
ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన ప్రాజెక్టు నిర్మాణ పనులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సంబంధిత అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని విషయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మరియు మంత్రులు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్