సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు దివ్యాంగులు పాలాభిషేకం

61చూసినవారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ బతుకులు మెరుగుపడ్డాయని తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన దివ్యాంగులు పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కార్యాలయానికి వచ్చిన దివ్యాంగులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు పెంచిన పెన్షన్ సందర్భంగా దివ్యాంగులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

సంబంధిత పోస్ట్