ఏలూరు జిల్లా భీమడోలు లో ఈనెల 29వ తేదీన జరుగు రా కదలిరా బహిరంగ సభా ప్రాంగణాన్ని ఏలూరు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు శనివారం పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సభలో పాల్గొంటారన్నారు భీమడోలు సి ఐ, ఎస్ ఐ లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు కూడా పరిశీలించారు.