ఉంగుటూరు: రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలి

80చూసినవారు
ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్లు, భారీ వర్షాలు వలన పంటకు ఇబ్బందులు వస్తున్నాయని, పంటను రక్షించుకునేందుకు రైతులకు, కౌలు రైతులకు 50 శాతం సబ్సిడీపై టార్ఫాలిన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం ఉంగుటూరు మండలం కైకరంలోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అలాగే చిరిగిన గోనెసంచులు కాకుండా నాణ్యమైన గోనెసంచులు అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్