May 11, 2024, 06:05 IST/ఆదిలాబాద్
ఆదిలాబాద్
ప్రముఖ వైద్యుడు తిప్పే స్వామికి అస్వస్థత
May 11, 2024, 06:05 IST
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు తిప్పే స్వామి శనివారం ఉదయం అస్వస్థకు గురయ్యారు. రిమ్స్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సమయంలోనే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అస్వస్థత గురికాగా వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించినట్లు రిమ్స్ డెరైక్టర్ డాక్టర్. రాథోడ్ జైసింగ్ తెలిపారు.