మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

74చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మంగళవారంతో పోలిస్తే.. బుధవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 400 పెరిగి.. రూ. 73,400 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 430 పెరిగి.. రూ. 80,070 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 2,000 పెరగడంతో.. రూ. 1,12,000 గా కొనసాగుతుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్