సహానా కుటుంబాన్ని పరామర్శించిన జగన్

66చూసినవారు
సహానా కుటుంబాన్ని పరామర్శించిన జగన్
వైసీపీ అధినేత జగన్ గుంటూరుకు చేరుకున్నారు. జీజీహెచ్‌కు చేరుకుని సహానా కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, రౌడీషీటర్ దాడిలో బ్రెయిన్ డెడ్ అయ్యి తెనాలి యువతి సహానా చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్