బద్వేల్ ఘటన.. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సీఎం

76చూసినవారు
బద్వేల్ ఘటన.. బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సీఎం
వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్‌లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో సీఎం చంద్రబాబు బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని అరెస్ట్ చేశారని, కఠిన శిక్ష పడేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయంతో పాటు బాలిక సోదరుడి చదువు బాధ్యతలను ప్రభుత్వం తీసుకుంటుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్