YCP రోడ్డు షో.. TDP సెటైర్

4895చూసినవారు
విజయసాయిరెడ్డి రోడ్డు షోలో ప్రజల్ని వెళ్లొద్దంటూ వైసీపీ నేతలు కోరుతున్న వీడియోను టీడీపీ షేర్ చేసింది. భోజనాలు ఉన్నాయి, బిర్యానీ పెడతాం వెళ్లకండి అంటున్నా.. వైసీపీ సభల్లో ప్రజలు ఉండటం లేదని టీడీపీ సెటైర్ వేసింది. 'జనాలు వైసీపీ ముఖాన ఛీకొట్టి వెళ్లిపోతున్నారు. ఏ2 విజయసాయిరెడ్డిని ఉదయగిరి ప్రజలు పట్టించుకోలేదు. ఇక జగన్ సంగతి సరే సరి.. పులివెందులలోనే తుస్సుమంది. జగన్ నీ పని అయిపోయింది అంటూ ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :