ఏపీకి వెళ్లేవారికి గుడ్ న్యూస్

54చూసినవారు
ఏపీకి వెళ్లేవారికి గుడ్ న్యూస్
ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణంకు ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు తెలిపింది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు బయల్దేరి(రైలు నెం. 07097) మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖ పట్టణం చేరుకుంటుంది. అలాగే, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనంగా ఒక్కో బోగీని జత చేస్తున్నట్లు తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్